Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనుబడుట లేదు కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 11:14 AM

కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు

కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు

కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు
19-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

డబ్బులు ఇవ్వలేదని దారుణం.. 27 కత్తిపోట్లు.


ఇద్దరూ పదో తరగతి విద్యార్థులే.. ఒకరు పోలీసుల అదుపులో, మరొకరు పరారీ.


నల్గొండ: కొండమల్లేపల్లి మండలం జేబీనగర్‌లో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె వద్ద డబ్బులు అడిగి ఇవ్వకపోవడంతో, అదే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

డబ్బుల కోసం ఇంట్లోకి చొరబడిన ఇద్దరు బాలురు.. రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా 27 కత్తిపోట్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇద్దరు బాలుర ప్రమేయాన్ని గుర్తించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరో బాలుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

Sthanikam

కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు

Article Image

డబ్బులు ఇవ్వలేదని దారుణం.. 27 కత్తిపోట్లు.


ఇద్దరూ పదో తరగతి విద్యార్థులే.. ఒకరు పోలీసుల అదుపులో, మరొకరు పరారీ.


నల్గొండ: కొండమల్లేపల్లి మండలం జేబీనగర్‌లో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె వద్ద డబ్బులు అడిగి ఇవ్వకపోవడంతో, అదే పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

డబ్బుల కోసం ఇంట్లోకి చొరబడిన ఇద్దరు బాలురు.. రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా 27 కత్తిపోట్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇద్దరు బాలుర ప్రమేయాన్ని గుర్తించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరో బాలుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News