Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 03:15 PM

చిన్నారులకు ఆశీర్వాదం

చిన్నారులకు ఆశీర్వాదం

చిన్నారులకు ఆశీర్వాదం
10-08-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణంలోని జీ గార్డెన్స్‌లో తమ్మిశెట్టి నాగరాజు కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఏలుగూరి ఇందిరా వీరయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ ఏలుగూరి వెంకటేశం, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు వెన్న ఉపేందర్, రాపర్తి నాగరాజు, చిత్తలూరి జానయ్య, బొల్లెం వెంకన్న, షేక్ రహీం, నల్లమేకల అశోక్, నల్లమేకల సైదులు, షేక్ సొందు పాషా, ప్రవీణ్, సద్దాం హుస్సేన్, పల్లపు శ్రీను, పల్లపు రవి, ఉపేందర్, ఏలుగూరి రాహుల్, సిగ జానయ్య, నర్సింగ్ కిరణ్, నూకల మనోజ్, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారులకు ఆశీర్వాదం

Article Image

పట్టణంలోని జీ గార్డెన్స్‌లో తమ్మిశెట్టి నాగరాజు కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఏలుగూరి ఇందిరా వీరయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ ఏలుగూరి వెంకటేశం, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు వెన్న ఉపేందర్, రాపర్తి నాగరాజు, చిత్తలూరి జానయ్య, బొల్లెం వెంకన్న, షేక్ రహీం, నల్లమేకల అశోక్, నల్లమేకల సైదులు, షేక్ సొందు పాషా, ప్రవీణ్, సద్దాం హుస్సేన్, పల్లపు శ్రీను, పల్లపు రవి, ఉపేందర్, ఏలుగూరి రాహుల్, సిగ జానయ్య, నర్సింగ్ కిరణ్, నూకల మనోజ్, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News