లోయపల్లి: గ్రామ గౌడ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం చైర్మన్గా కొండ సుధీర్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా ఉడుగు శ్రీశైలం గౌడ్, జనరల్ సెక్రటరీగా మిద్దె రమేష్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాలకూర జానయ్య గౌడ్, ట్రెజరర్గా ఈరమల్ల కాటమరాజు గౌడ్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు గౌడ సంఘం సభ్యులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, గౌడ సమాజ అభ్యున్నతికి నూతన కమిటీ ఐక్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి