స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా సికేపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్ఫూర్తి" ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి 54 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు వేదికగా నిలిచింది.
క్రీడలతో సమిష్టి భావన పెరుగుతుంది
చదువుతో పాటు క్రీడలు కూడా యువతకు అవసరం
గంజాయి, మద్యం, నేరాలకు దూరంగా ఉండాలి.
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి
మహిళలు, బాలికల భద్రతపై అవగాహన అవసరం
శాంతిభద్రతల పరిరక్షణలో యువత పోలీసులకు సహకరించాలని తెలిపారు.
బహుమతులు: ➤ మొదటి బహుమతి: ₹40,000
➤ రెండో బహుమతి: ₹30,000
➤ మూడో బహుమతి: ₹20,000
➤ కన్సోలేషన్: ₹10,000
పోలీసులు తప్పు చేసిన వారిపట్ల మాత్రమే కఠినంగా ఉంటారు... మంచిగా ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉంటారని ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి