Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం దళితులకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం....... పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:22 AM

స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
16-05-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా సికేపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్ఫూర్తి" ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి 54 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు వేదికగా నిలిచింది.

క్రీడలతో సమిష్టి భావన పెరుగుతుంది

చదువుతో పాటు క్రీడలు కూడా యువతకు అవసరం

గంజాయి, మద్యం, నేరాలకు దూరంగా ఉండాలి.

కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి

మహిళలు, బాలికల భద్రతపై అవగాహన అవసరం

శాంతిభద్రతల పరిరక్షణలో యువత పోలీసులకు సహకరించాలని తెలిపారు.

బహుమతులు: ➤ మొదటి బహుమతి: ₹40,000

➤ రెండో బహుమతి: ₹30,000

➤ మూడో బహుమతి: ₹20,000

➤ కన్సోలేషన్: ₹10,000

పోలీసులు తప్పు చేసిన వారిపట్ల మాత్రమే కఠినంగా ఉంటారు... మంచిగా ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉంటారని ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు.

Sthanikam

స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సికేపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్ఫూర్తి" ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి 54 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు వేదికగా నిలిచింది.

క్రీడలతో సమిష్టి భావన పెరుగుతుంది

చదువుతో పాటు క్రీడలు కూడా యువతకు అవసరం

గంజాయి, మద్యం, నేరాలకు దూరంగా ఉండాలి.

కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి

మహిళలు, బాలికల భద్రతపై అవగాహన అవసరం

శాంతిభద్రతల పరిరక్షణలో యువత పోలీసులకు సహకరించాలని తెలిపారు.

బహుమతులు: ➤ మొదటి బహుమతి: ₹40,000

➤ రెండో బహుమతి: ₹30,000

➤ మూడో బహుమతి: ₹20,000

➤ కన్సోలేషన్: ₹10,000

పోలీసులు తప్పు చేసిన వారిపట్ల మాత్రమే కఠినంగా ఉంటారు... మంచిగా ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉంటారని ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News