Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉగ్గిడి పెద్ద మల్లయ్య మృతికి కాంగ్రెస్ నాయకుల నివాళి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 03:37 PM

శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించాలి

శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించాలి

శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించాలి
12-08-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపల్ కమిషనర్‌కు యువ శక్తి యువజన సంఘం వినతి.


చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు పాత శివనేని గూడెం రోడ్డులో ఎల్లమ్మ తల్లి దేవాలయం వెనుక ఉన్న శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించి, వార్డు అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ యువ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గురు లింగంను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చింతపల్లి ప్రవీణ్, మద్ది మధు మాట్లాడుతూ.. వెంచర్‌లో నిబంధనల ప్రకారం 10 శాతం భూమి ఉందా? ఉంటే అది ఎక్కడ ఉందో స్పష్టం చేయాలని కోరారు. 10 శాతం భూమి ఉన్నట్లయితే దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, వార్డు అభివృద్ధి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.వెంచర్‌లోని 10 శాతం భూమిపై స్థానిక ప్రజల్లో పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు కోరారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు రిశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించాలి

Article Image

మున్సిపల్ కమిషనర్‌కు యువ శక్తి యువజన సంఘం వినతి.


చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు పాత శివనేని గూడెం రోడ్డులో ఎల్లమ్మ తల్లి దేవాలయం వెనుక ఉన్న శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించి, వార్డు అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ యువ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గురు లింగంను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చింతపల్లి ప్రవీణ్, మద్ది మధు మాట్లాడుతూ.. వెంచర్‌లో నిబంధనల ప్రకారం 10 శాతం భూమి ఉందా? ఉంటే అది ఎక్కడ ఉందో స్పష్టం చేయాలని కోరారు. 10 శాతం భూమి ఉన్నట్లయితే దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, వార్డు అభివృద్ధి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.వెంచర్‌లోని 10 శాతం భూమిపై స్థానిక ప్రజల్లో పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు కోరారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు రిశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News