Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వాస్పత్రిలో బాలింత ఆత్మహత్య పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 11:34 AM

ఏసీపీ కార్యాలయంలో కలకలం.. కానిస్టేబుల్ మృతి

ఏసీపీ కార్యాలయంలో కలకలం.. కానిస్టేబుల్ మృతి

ఏసీపీ కార్యాలయంలో కలకలం.. కానిస్టేబుల్ మృతి
12-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ-కాప్స్ విధుల్లో భాగంగా కార్యాలయానికి అటాచ్ అయిన యువ కానిస్టేబుల్ జె. సాయికుమార్ (13128) బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కార్యాలయంలోని రెస్ట్రూమ్‌లో సాయికుమార్‌ను అపస్మారక స్థితిలో గుర్తించిన తోటి సిబ్బంది వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

2024 బ్యాచ్ కానిస్టేబుల్.

సాయికుమార్ 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కానిస్టేబుల్ మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు

Sthanikam

ఏసీపీ కార్యాలయంలో కలకలం.. కానిస్టేబుల్ మృతి

Article Image

ఎల్బీనగర్: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ-కాప్స్ విధుల్లో భాగంగా కార్యాలయానికి అటాచ్ అయిన యువ కానిస్టేబుల్ జె. సాయికుమార్ (13128) బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కార్యాలయంలోని రెస్ట్రూమ్‌లో సాయికుమార్‌ను అపస్మారక స్థితిలో గుర్తించిన తోటి సిబ్బంది వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

2024 బ్యాచ్ కానిస్టేబుల్.

సాయికుమార్ 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు. కర్మన్‌ఘాట్‌లో స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కానిస్టేబుల్ మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News