Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 09:34 AM

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన.

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన.

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన.
12-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి:

మూసీ నదిలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న మధ్యాహ్నం వినాయకనగర్‌, సత్యనగర్‌ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌ వెనుక ఉన్న మూసీ నదిలో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ ఉన్నట్లు డయల్‌-100కు సమాచారం అందింది. వెంటనే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు.

మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు వెల్లడించారు.

Sthanikam

మూసీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన.

Article Image

చైతన్యపురి:

మూసీ నదిలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైన ఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న మధ్యాహ్నం వినాయకనగర్‌, సత్యనగర్‌ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌ వెనుక ఉన్న మూసీ నదిలో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ ఉన్నట్లు డయల్‌-100కు సమాచారం అందింది. వెంటనే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు.

మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News