Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 09:28 PM

ఆపదలో అండగా బాల్య మిత్రులు

ఆపదలో అండగా బాల్య మిత్రులు

ఆపదలో అండగా బాల్య మిత్రులు
11-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జర్నలిస్టుకు రూ.15 వేల ఆర్థిక సాయం

ఆపదలో ఉన్న బాల్య మిత్రుడికి అండగా నిలిచి స్నేహబంధాన్ని చాటుకున్నారు జిల్లా ప్రభుత్వ బాలుర పాఠశాల 2003–04 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు. రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన జర్నలిస్టు చింత సతీష్‌ను మంగళవారం ఇందిరమ్మ కాలనీలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. సతీష్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మిత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న తమ మిత్రుడికి అండగా నిలవడం బాధ్యతగా భావించామని తెలిపారు. కార్యక్రమంలో వినయ్, లక్ష్మీనర్సు, ప్రవీణ్, రంగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో అండగా బాల్య మిత్రులు

Article Image

జర్నలిస్టుకు రూ.15 వేల ఆర్థిక సాయం

ఆపదలో ఉన్న బాల్య మిత్రుడికి అండగా నిలిచి స్నేహబంధాన్ని చాటుకున్నారు జిల్లా ప్రభుత్వ బాలుర పాఠశాల 2003–04 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు. రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన జర్నలిస్టు చింత సతీష్‌ను మంగళవారం ఇందిరమ్మ కాలనీలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. సతీష్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మిత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న తమ మిత్రుడికి అండగా నిలవడం బాధ్యతగా భావించామని తెలిపారు. కార్యక్రమంలో వినయ్, లక్ష్మీనర్సు, ప్రవీణ్, రంగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News