Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 10:21 PM

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు. సీఎంఆర్ బియ్యం పక్కదారి ఆరోపణలపై విస్తృతంగా సోదాలు

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు. సీఎంఆర్ బియ్యం పక్కదారి ఆరోపణలపై విస్తృతంగా సోదాలు

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు.  సీఎంఆర్ బియ్యం పక్కదారి ఆరోపణలపై విస్తృతంగా సోదాలు
11-08-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని ఇంద్రపాలనగరంలో ఉన్న ఓ రైస్ మిల్లుపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

2023 సంవత్సరం నుంచి మిల్లు పేరు మార్చడం, సీఎంఆర్‌ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్‌ చేసిన బియ్యం నిల్వలు, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గత మూడేళ్లకు సంబంధించిన రికార్డులు, స్టాక్‌ నిల్వలు, లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అలాగే సీఎంఆర్‌ బియ్యం వ్యవహారంలో అప్పట్లో విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల పాత్రపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ సోదాలు పూర్తయిన అనంతరం అక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు. సీఎంఆర్ బియ్యం పక్కదారి ఆరోపణలపై విస్తృతంగా సోదాలు

Article Image

రామన్నపేట: మండలంలోని ఇంద్రపాలనగరంలో ఉన్న ఓ రైస్ మిల్లుపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

2023 సంవత్సరం నుంచి మిల్లు పేరు మార్చడం, సీఎంఆర్‌ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్‌ చేసిన బియ్యం నిల్వలు, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గత మూడేళ్లకు సంబంధించిన రికార్డులు, స్టాక్‌ నిల్వలు, లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అలాగే సీఎంఆర్‌ బియ్యం వ్యవహారంలో అప్పట్లో విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల పాత్రపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్‌ సోదాలు పూర్తయిన అనంతరం అక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News