PRINT TIME: July 11, 2026 04:33 PM
డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం
డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం
July 11, 2026 02:57 PM
105 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
ఈనెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్స్ కీ, ఆశా కార్యకర్తల కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 2026 మార్చి 5వ తేదీ న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, అధికారులు తో జరిగిన ఒప్పందాలకు సర్కులర్స్, జీవో లు ఇవ్వాలని ఇతర న్యాయయమైన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాలో జిల్లాలోని ఆశా వర్కర్స్ అందరూ పాల్గొంటామని తెలియజేస్తూ శనివారం DMHO ఫైరోజ్ బేగం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AP ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సాంబశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి N.సౌభాగ్య, జిల్లా నాయకులు చెన్నకృష్ణమ్మ ,రమాదేవి, మమత, రాజమ్మ ,అమృత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి