Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:35 AM

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం
11-07-2026 378 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఈనెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్స్ కీ, ఆశా కార్యకర్తల కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 2026 మార్చి 5వ తేదీ న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, అధికారులు తో జరిగిన ఒప్పందాలకు సర్కులర్స్, జీవో లు ఇవ్వాలని ఇతర న్యాయయమైన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాలో జిల్లాలోని ఆశా వర్కర్స్ అందరూ పాల్గొంటామని తెలియజేస్తూ శనివారం DMHO ఫైరోజ్ బేగం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AP ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సాంబశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి N.సౌభాగ్య, జిల్లా నాయకులు చెన్నకృష్ణమ్మ ,రమాదేవి, మమత, రాజమ్మ ,అమృత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం

Article Image

ఈనెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్స్ కీ, ఆశా కార్యకర్తల కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 2026 మార్చి 5వ తేదీ న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, అధికారులు తో జరిగిన ఒప్పందాలకు సర్కులర్స్, జీవో లు ఇవ్వాలని ఇతర న్యాయయమైన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాలో జిల్లాలోని ఆశా వర్కర్స్ అందరూ పాల్గొంటామని తెలియజేస్తూ శనివారం DMHO ఫైరోజ్ బేగం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AP ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సాంబశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి N.సౌభాగ్య, జిల్లా నాయకులు చెన్నకృష్ణమ్మ ,రమాదేవి, మమత, రాజమ్మ ,అమృత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News