Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:33 PM

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం
July 11, 2026 02:57 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఈనెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్స్ కీ, ఆశా కార్యకర్తల కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 2026 మార్చి 5వ తేదీ న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, అధికారులు తో జరిగిన ఒప్పందాలకు సర్కులర్స్, జీవో లు ఇవ్వాలని ఇతర న్యాయయమైన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాలో జిల్లాలోని ఆశా వర్కర్స్ అందరూ పాల్గొంటామని తెలియజేస్తూ శనివారం DMHO ఫైరోజ్ బేగం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AP ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సాంబశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి N.సౌభాగ్య, జిల్లా నాయకులు చెన్నకృష్ణమ్మ ,రమాదేవి, మమత, రాజమ్మ ,అమృత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News