పుట్టపర్తి నియోజకవర్గం,బుక్కపట్నం మండలం, సిద్ధరాంపురం గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకుడు డీలర్ మోహన్ మాతృమూర్తి సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కారనిర్వహ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి,ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అనంతరం కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలిపారు.
PRINT TIME: August 25, 2026 10:04 AM
పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి
పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి
18-05-2026
42 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తి నియోజకవర్గం,బుక్కపట్నం మండలం, సిద్ధరాంపురం గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకుడు డీలర్ మోహన్ మాతృమూర్తి సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కారనిర్వహ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి,ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అనంతరం కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి