Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:01 AM

నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు

నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు

నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు
10-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, బస్టాండ్–పానగల్ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ మెడికల్ షాపును ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత–రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెడ్‌ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ జై వీరస్వామి మాట్లాడుతూ.. నాణ్యమైన మందులను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రతి గురువారం మలక్‌పేట యశోద ఆస్పత్రికి చెందిన నిపుణులైన వైద్యులు మెడ్‌ప్లస్ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందుబాటు ధరల్లో అందజేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో మలక్‌పేట యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి, డాక్టర్ ఉప్పలపాటి యోగేంద్ర, ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు

Article Image

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, బస్టాండ్–పానగల్ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ మెడికల్ షాపును ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత–రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెడ్‌ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ జై వీరస్వామి మాట్లాడుతూ.. నాణ్యమైన మందులను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రతి గురువారం మలక్‌పేట యశోద ఆస్పత్రికి చెందిన నిపుణులైన వైద్యులు మెడ్‌ప్లస్ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందుబాటు ధరల్లో అందజేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో మలక్‌పేట యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి, డాక్టర్ ఉప్పలపాటి యోగేంద్ర, ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News