Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 09, 2026 08:37 PM

ఏడు ఎకరాల వరకు రైతుబంధు అమలు.. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

ఏడు ఎకరాల వరకు రైతుబంధు అమలు.. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

ఏడు ఎకరాల వరకు రైతుబంధు అమలు.. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం
July 09, 2026 07:11 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


వెలిమినేడు, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఎకరాల వరకు రైతుబంధు ఆర్థిక సాయాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు కాలంలో ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఉపయోగపడేలా రైతుబంధు సాయాన్ని ఏడు ఎకరాల వరకు అమలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్కంటి సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ–పాపయ్య, ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్, పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి పారిజాత నరసింహ, వార్డు సభ్యులు మహంకాళి లింగస్వామి, చింతకింది వెంకటేశం, సంగీత సునీత, మాజీ ఎండోమెంట్ చైర్మన్ గోలి గణేష్, నాయకులు అంశాల సత్యనారాయణ, నాతి స్వామి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News