Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..! నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 08, 2026 10:32 PM

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
July 08, 2026 09:02 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జోగిపేట చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్మికులు, వారి కుటుంబాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు సంఘంలో పారదర్శకంగా, అందరికీ న్యాయం జరిగేలా పాలన సాగించాలని సూచించారు. అలాగే త్వరలోనే చేనేత కార్మికులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని, అందరి సలహాలు తీసుకున్న అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News