Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:06 AM

డ్రగ్స్ రహిత భారతమే లక్ష్యం. ప్రజలు–పోలీసులు–విద్యాసంస్థలు కలిసిరావాలి: ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు.

డ్రగ్స్ రహిత భారతమే లక్ష్యం. ప్రజలు–పోలీసులు–విద్యాసంస్థలు కలిసిరావాలి: ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు.

డ్రగ్స్ రహిత భారతమే లక్ష్యం.  ప్రజలు–పోలీసులు–విద్యాసంస్థలు కలిసిరావాలి: ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు.
08-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, పోలీసులు, విద్యాసంస్థలు సమష్టిగా కృషి చేయాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరిస్తూ, అనుమానాస్పద సమాచారాన్ని 1908 హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యాపారులపై కఠిన చర్యలు, అవగాహన, వ్యసనపరులకు చికిత్స–పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పీఐబీ–సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్ రహిత భారతమే లక్ష్యం. ప్రజలు–పోలీసులు–విద్యాసంస్థలు కలిసిరావాలి: ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు.

Article Image

హైదరాబాద్,

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, పోలీసులు, విద్యాసంస్థలు సమష్టిగా కృషి చేయాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరిస్తూ, అనుమానాస్పద సమాచారాన్ని 1908 హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యాపారులపై కఠిన చర్యలు, అవగాహన, వ్యసనపరులకు చికిత్స–పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పీఐబీ–సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News