Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 09:55 PM

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.
July 07, 2026 08:25 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా సల్మాన్ రాజుకు రాఘవేంద్ర రెడ్డి స్వాగతం పలికారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేసి మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కోసిగి సీనియర్ నాయకుడు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగినేని అయ్యన్న, నాడిగినేని మహదేవ, రచ్చమర్రి విజయ్, క్లస్టర్ ఇన్‌చార్జి రంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News