Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:22 PM

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.
07-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా సల్మాన్ రాజుకు రాఘవేంద్ర రెడ్డి స్వాగతం పలికారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేసి మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కోసిగి సీనియర్ నాయకుడు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగినేని అయ్యన్న, నాడిగినేని మహదేవ, రచ్చమర్రి విజయ్, క్లస్టర్ ఇన్‌చార్జి రంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.

Article Image

మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా సల్మాన్ రాజుకు రాఘవేంద్ర రెడ్డి స్వాగతం పలికారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేసి మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కోసిగి సీనియర్ నాయకుడు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగినేని అయ్యన్న, నాడిగినేని మహదేవ, రచ్చమర్రి విజయ్, క్లస్టర్ ఇన్‌చార్జి రంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News