Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:03 AM

రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా శ్రవణ్ కుమార్ గౌడ్.

రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా శ్రవణ్ కుమార్ గౌడ్.

రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా శ్రవణ్ కుమార్ గౌడ్.
07-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగాన్ని మరింత విస్తరించే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా పోలేగౌని శ్రవణ్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా నియమించారు.

ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యత అప్పగించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఓబీసీ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్లు డా. జూలూరి ధనలక్ష్మి బాలన్నారాయణ, డా. కేత్తూరి వెంకటేష్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందముళ్ల పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఓబీసీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఓబీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు


Sthanikam

రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా శ్రవణ్ కుమార్ గౌడ్.

Article Image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగాన్ని మరింత విస్తరించే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా పోలేగౌని శ్రవణ్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా నియమించారు.

ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యత అప్పగించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఓబీసీ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్లు డా. జూలూరి ధనలక్ష్మి బాలన్నారాయణ, డా. కేత్తూరి వెంకటేష్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందముళ్ల పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఓబీసీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఓబీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News