Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 09:10 PM

ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న

ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న

ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న
June 26, 2026 07:48 PM 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగుతున్న సందర్భంగా వారికి సంఘీభావంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంపత్ ముదిరాజ్, కుమార్, వీరిద్దరూ రెండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష భాగంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆర్టీసీలు ని విలీనం ముందుగా చేయాలని ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.సందర్శించడం జరిగింది జి కుమార్ బహుజన వర్కర్స్ యూనియన్ జాయింట్ సెక్రెటరీ ఆమరణ దీక్షలో కూర్చోవడం జరుగుతున్నది ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య కారణం ఆర్టీసీని ప్రభుత్వంలో విలనం చేసే ఆపాయింట్ డేట్ ని వెంటనే ప్రకటించి తర్వాత యూనియన్ ఎలక్షన్లు జరపాలని ప్రధాన డిమాండ్ ను పెట్టి జరుగుతున్న ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వివిధ డిపోల నుండి వివిధ యూనియన్ నాయకులు మరియు సంఘాల నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుతున్న వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ సభ్యులు, ఆర్టీసీ నాయకులు మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్న సందర్భంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు విశ్రమించకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించుకుంటూ అంతిమ లక్ష్యం చేరేంతవరకు పోరాటం చేయడానికి యూనియన్ నాయకులందరూ మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాజిద్ మహమ్మద్ జనరల్ సెక్రెటరీ సుద్దాల సురేష్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ గౌడ రవి కిరణ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపూరి శ్రీనివాస్ , ట్రెజరర్ మందాడి దుర్గేష్ గౌడ్ ,ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బట్టు రాజయ్య నాయక్ ,రిటైర్డ్ కార్మికులు మరియు బిసి సంఘ నాయకులు అధిక సంఖ్యలో సంఘీభావం తెలపడం జరిగినది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News