Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 12:59 PM

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు
June 26, 2026 09:04 AM 160 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని దర్గా వద్ద మొహరం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. కొండ వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

దర్గా ప్రాంగణంలో మత పెద్దలు దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక దువాలు చేశారు. మొహరం సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ మత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కొండ వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, మొహరం పండుగ మతసామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజలు కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News