Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు
26-06-2026 222 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని దర్గా వద్ద మొహరం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. కొండ వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

దర్గా ప్రాంగణంలో మత పెద్దలు దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక దువాలు చేశారు. మొహరం సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ మత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కొండ వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, మొహరం పండుగ మతసామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజలు కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Sthanikam

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు

Article Image

రామన్నపేట, : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని దర్గా వద్ద మొహరం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. కొండ వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

దర్గా ప్రాంగణంలో మత పెద్దలు దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక దువాలు చేశారు. మొహరం సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ మత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కొండ వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, మొహరం పండుగ మతసామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజలు కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News