Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

ఆలేరు దుర్గమ్మ సన్నిధిలో గొంగిడి సునీత ప్రత్యేక పూజలు

ఆలేరు దుర్గమ్మ సన్నిధిలో గొంగిడి సునీత ప్రత్యేక పూజలు

ఆలేరు దుర్గమ్మ సన్నిధిలో గొంగిడి సునీత ప్రత్యేక పూజలు
26-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

11వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ఆలేరు: ఆలేరు పట్టణంలోని శ్రీ దుర్గామాత 11వ వార్షికోత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కూడా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఉత్సవాల్లో ఆలేరు పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, వార్షికోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి.

Sthanikam

ఆలేరు దుర్గమ్మ సన్నిధిలో గొంగిడి సునీత ప్రత్యేక పూజలు

Article Image

11వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ఆలేరు: ఆలేరు పట్టణంలోని శ్రీ దుర్గామాత 11వ వార్షికోత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కూడా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఉత్సవాల్లో ఆలేరు పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, వార్షికోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News