Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి
12-06-2026 242 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు శ్రీ మల్లికార్జున నగర్ కాలనీవాసుల తాగునీటి ఇబ్బందులను తొలగిస్తూ ప్రముఖ నాయకుడు బొబ్బల రాజశేఖర్ రెడ్డి సొంత నిధులతో బోరుబావిని వేయించారు. ఎన్నో రోజులుగా నీటి సమస్యతో సతమతమవుతున్న స్థానికుల అవసరాలను గుర్తించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

​బోరుబావిలో సమృద్ధిగా నీరు పడటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తమ దాహార్తిని తీర్చడానికి తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో బోరు వేయించిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి సేవా నిరతిని కాలనీవాసులు కొనియాడారు. గంగమ్మ తల్లి ఏరులై పారిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర్ రెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Sthanikam

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు శ్రీ మల్లికార్జున నగర్ కాలనీవాసుల తాగునీటి ఇబ్బందులను తొలగిస్తూ ప్రముఖ నాయకుడు బొబ్బల రాజశేఖర్ రెడ్డి సొంత నిధులతో బోరుబావిని వేయించారు. ఎన్నో రోజులుగా నీటి సమస్యతో సతమతమవుతున్న స్థానికుల అవసరాలను గుర్తించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

​బోరుబావిలో సమృద్ధిగా నీరు పడటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తమ దాహార్తిని తీర్చడానికి తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో బోరు వేయించిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి సేవా నిరతిని కాలనీవాసులు కొనియాడారు. గంగమ్మ తల్లి ఏరులై పారిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర్ రెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News