Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్తమ సేవలకు గుర్తింపు.. ముజమ్మిల్‌కు ఎస్పీ ప్రశంసా పత్రం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 09:40 PM

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం
June 12, 2026 07:47 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం




తుంగతుర్తి మండల కేంద్రం ఎక్స్చేంజ్ సర్కిల్ కార్యాలయంలో సారాయి కేసులో పట్టుబడిన వాహనాలకు శుక్రవారం నాడు వేలంపాట ఎక్స్చేంజ్ జిల్లా సూపర్డెంట్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ వేలం పాటలో 9 వాహనాలకు2,05,910 లక్షలరూపాయలు ఆదాయం వచ్చినట్లు ఎక్స్చేంజ్ సీఐ రజిత తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖతలో జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు మూర్తి, జయప్రకాష్,ఎక్స్చేంజి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News