Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
06-06-2026 502 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. కామినేని ఆసుపత్రికి తరలింపు

చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం మైనవారిగూడెనికి చెందిన మైనం నాగమణి (51) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

​బాధితులు కారులో హైదరాబాద్‌ ఆసుపత్రికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన సీతారామచంద్రయ్య, రామంజమ్మలను నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మైన అశోక్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ ఎండి అస్లాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Article Image

​* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. కామినేని ఆసుపత్రికి తరలింపు

చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం మైనవారిగూడెనికి చెందిన మైనం నాగమణి (51) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

​బాధితులు కారులో హైదరాబాద్‌ ఆసుపత్రికి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగమణిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన సీతారామచంద్రయ్య, రామంజమ్మలను నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మైన అశోక్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ ఎండి అస్లాంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News