Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:53 PM

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ
06-06-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వట్టిపల్లి మండలం పరిధిలో మేడికుంద గ్రామంలో శనివారం సర్పంచ్ శ్రీమతి చంద్రకళ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హన్మంత్ రెడ్డి గ్రామ అభివృద్ధి నివేదికను చదివి వినిపించగా, గ్రామ కార్యదర్శి చరణ్ రాజ్ ఎజెండా అంశాలపై చర్చ నిర్వహించారు. గ్రామ నర్సరీ నిర్వహణ, మురికికాలువల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, బడిబాట కార్యక్రమం, ప్రీ-ప్రైమరీ విద్య, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, వృద్ధాప్య పింఛన్ల ఫోటో క్యాప్చర్ తదితర అంశాలపై గ్రామస్థులతో విస్తృతంగా చర్చించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు స్వీకరించారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని సభలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎం.పీ.టి.సి శంకరప్ప, హెచ్‌ఎం సాయికృష్ణ, ఎఫ్‌ఏ సంగమేశ్వర్, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు.

Sthanikam

మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ

Article Image

వట్టిపల్లి మండలం పరిధిలో మేడికుంద గ్రామంలో శనివారం సర్పంచ్ శ్రీమతి చంద్రకళ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి హన్మంత్ రెడ్డి గ్రామ అభివృద్ధి నివేదికను చదివి వినిపించగా, గ్రామ కార్యదర్శి చరణ్ రాజ్ ఎజెండా అంశాలపై చర్చ నిర్వహించారు. గ్రామ నర్సరీ నిర్వహణ, మురికికాలువల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, బడిబాట కార్యక్రమం, ప్రీ-ప్రైమరీ విద్య, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, వృద్ధాప్య పింఛన్ల ఫోటో క్యాప్చర్ తదితర అంశాలపై గ్రామస్థులతో విస్తృతంగా చర్చించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు స్వీకరించారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేయాలని సభలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎం.పీ.టి.సి శంకరప్ప, హెచ్‌ఎం సాయికృష్ణ, ఎఫ్‌ఏ సంగమేశ్వర్, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొని గ్రామసభను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News