Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:58 PM

దుబ్బాకలో రైతు మృతి..!

దుబ్బాకలో రైతు మృతి..!

దుబ్బాకలో రైతు మృతి..!
06-08-2026 147 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య (46) ఈ నెల 5న సాయంత్రం భార్య రేవనాల పద్మ, కుమార్తె శివమణితో కలిసి తన వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. ఐలయ్య, రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా నేలపై కుప్పకూలాడు. నోటి నుంచి నురుగు రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు

మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సతీష్ తెలిపారు.

Sthanikam

దుబ్బాకలో రైతు మృతి..!

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య (46) ఈ నెల 5న సాయంత్రం భార్య రేవనాల పద్మ, కుమార్తె శివమణితో కలిసి తన వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. ఐలయ్య, రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా నేలపై కుప్పకూలాడు. నోటి నుంచి నురుగు రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు

మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సతీష్ తెలిపారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News