Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:59 PM

ఉద్యమ వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ ఇంచార్జీ కెవి రంగారెడ్డి

ఉద్యమ వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ ఇంచార్జీ కెవి రంగారెడ్డి

ఉద్యమ వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్..   తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ ఇంచార్జీ కెవి రంగారెడ్డి
06-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ కెవి రంగారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆంధ్ర తెలంగాణ బలవంతంగా కలిసినప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో అప్పటి నుంచి తొలి మలిదశ తెలంగాణ రాష్ట్రమే ఏకైక జెండాగా పని చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిరస్మరణీయులన్నారు. సమాజాన్ని ఏకంచేసి అన్ని పార్టీలను సంఘాలను రాష్ట్ర ఏర్పడితేనే మనం బాగుపడతామని ఉద్దేశంతో ప్రజలను ఏకతాటిపైకి నడిపిన జయశంకర్ సార్ త్యాగం ఎప్పటికీ ఈ సమాజం మరచిపోధని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే వరకూ తెలంగాణ జన సమితి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పల్లె వినయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధారా సత్యం, యూత్ కోఆర్డినేటర్ కొత్త రవి, నాయకులు రావుల పరమేష్ యాదవ్, గాజుల సోమన్న, దొంతిరెడ్డి మాణిక్యరెడ్డి, ఎస్వి రాములు పాల్గొన్నారు..

Sthanikam

ఉద్యమ వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ ఇంచార్జీ కెవి రంగారెడ్డి

Article Image

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ కెవి రంగారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆంధ్ర తెలంగాణ బలవంతంగా కలిసినప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో అప్పటి నుంచి తొలి మలిదశ తెలంగాణ రాష్ట్రమే ఏకైక జెండాగా పని చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిరస్మరణీయులన్నారు. సమాజాన్ని ఏకంచేసి అన్ని పార్టీలను సంఘాలను రాష్ట్ర ఏర్పడితేనే మనం బాగుపడతామని ఉద్దేశంతో ప్రజలను ఏకతాటిపైకి నడిపిన జయశంకర్ సార్ త్యాగం ఎప్పటికీ ఈ సమాజం మరచిపోధని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే వరకూ తెలంగాణ జన సమితి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పల్లె వినయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధారా సత్యం, యూత్ కోఆర్డినేటర్ కొత్త రవి, నాయకులు రావుల పరమేష్ యాదవ్, గాజుల సోమన్న, దొంతిరెడ్డి మాణిక్యరెడ్డి, ఎస్వి రాములు పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News