Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:00 PM

తెలంగాణ సిద్దాంంత కర్త ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళి..

తెలంగాణ సిద్దాంంత కర్త ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళి..

తెలంగాణ సిద్దాంంత కర్త ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళి..
06-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ సిద్దాంత కర్త నాలుగు కోట్ల ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ను రేకేత్తించి పోరాటానికి సిద్ధం చేసిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. జయశంకర్ జయంతి సందర్బంగా తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ ,మండల నాయకులు గోపగాని రమేష్. తడకమళ్ల రవికుమార్, సర్పంచ్ లు తప్పేట్ల ఎల్లయ్య. చింతకుంట్ల మనోజ్, నాయకులుకుంటపెల్లి సుధాకర్, నల్లబెల్లి వెంకటేష్. బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లిఖార్జున్. అఖిల్. సురేష్. మధు. తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తెలంగాణ సిద్దాంంత కర్త ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళి..

Article Image

తెలంగాణ సిద్దాంత కర్త నాలుగు కోట్ల ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ను రేకేత్తించి పోరాటానికి సిద్ధం చేసిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. జయశంకర్ జయంతి సందర్బంగా తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ ,మండల నాయకులు గోపగాని రమేష్. తడకమళ్ల రవికుమార్, సర్పంచ్ లు తప్పేట్ల ఎల్లయ్య. చింతకుంట్ల మనోజ్, నాయకులుకుంటపెల్లి సుధాకర్, నల్లబెల్లి వెంకటేష్. బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లిఖార్జున్. అఖిల్. సురేష్. మధు. తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News