తెలంగాణ సిద్దాంత కర్త నాలుగు కోట్ల ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ను రేకేత్తించి పోరాటానికి సిద్ధం చేసిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. జయశంకర్ జయంతి సందర్బంగా తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ ,మండల నాయకులు గోపగాని రమేష్. తడకమళ్ల రవికుమార్, సర్పంచ్ లు తప్పేట్ల ఎల్లయ్య. చింతకుంట్ల మనోజ్, నాయకులుకుంటపెల్లి సుధాకర్, నల్లబెల్లి వెంకటేష్. బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లిఖార్జున్. అఖిల్. సురేష్. మధు. తదితరులు పాల్గొన్నారు
PRINT TIME: August 06, 2026 10:00 PM
తెలంగాణ సిద్దాంంత కర్త ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళి..
తెలంగాణ సిద్దాంంత కర్త ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళి..
06-08-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తెలంగాణ సిద్దాంత కర్త నాలుగు కోట్ల ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ను రేకేత్తించి పోరాటానికి సిద్ధం చేసిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. జయశంకర్ జయంతి సందర్బంగా తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ ,మండల నాయకులు గోపగాని రమేష్. తడకమళ్ల రవికుమార్, సర్పంచ్ లు తప్పేట్ల ఎల్లయ్య. చింతకుంట్ల మనోజ్, నాయకులుకుంటపెల్లి సుధాకర్, నల్లబెల్లి వెంకటేష్. బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లిఖార్జున్. అఖిల్. సురేష్. మధు. తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి