Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పబ్లిక్ క్లబ్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 05:13 PM

శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి రవీంద్ర భారతిలో ఘన సన్మానం

శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి రవీంద్ర భారతిలో ఘన సన్మానం

శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి రవీంద్ర భారతిలో ఘన సన్మానం
06-08-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శ్రీ వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు కొండా అనిల్ కుమార్లను సుప్రీం కోర్టు న్యాయవాది నేరేళ్ల మాల్యాద్రి, యాదగిరిగుట్ట ధర్మకర్త గుండా మల్లయ్య గుప్తా, శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుల సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి రవీంద్ర భారతిలో ఘన సన్మానం

Article Image

శ్రీ వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు కొండా అనిల్ కుమార్లను సుప్రీం కోర్టు న్యాయవాది నేరేళ్ల మాల్యాద్రి, యాదగిరిగుట్ట ధర్మకర్త గుండా మల్లయ్య గుప్తా, శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుల సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News