Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లింగంపల్లిలో గురుకుల పాఠశాల భవనానికి భూమిపూజ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 03:06 PM

లింగంపల్లిలో గురుకుల పాఠశాల భవనానికి భూమిపూజ

లింగంపల్లిలో గురుకుల పాఠశాల భవనానికి భూమిపూజ

లింగంపల్లిలో గురుకుల పాఠశాల భవనానికి భూమిపూజ
15-09-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో తెలంగాణ గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. తోషిబా సంస్థ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఆధునిక వసతులతో పాఠశాల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా సంస్థ ప్రధాన అధికారి రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ అసద్ పటేల్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి పటేల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు సతీష్ కుమార్, మండల నాయకులు మసూద్ పటేల్, కంకోల్ సర్పంచ్ నగేష్, నాయకులు, తోషిబా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లింగంపల్లిలో గురుకుల పాఠశాల భవనానికి భూమిపూజ

Article Image

మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో తెలంగాణ గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. తోషిబా సంస్థ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రూ.10 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఆధునిక వసతులతో పాఠశాల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా సంస్థ ప్రధాన అధికారి రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ అసద్ పటేల్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి పటేల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు సతీష్ కుమార్, మండల నాయకులు మసూద్ పటేల్, కంకోల్ సర్పంచ్ నగేష్, నాయకులు, తోషిబా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News