Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 09:13 PM

వైజాక్ కాలనీలో విషాదం.. నీట మునిగి యువకుడి మృతి

వైజాక్ కాలనీలో విషాదం.. నీట మునిగి యువకుడి మృతి

వైజాక్ కాలనీలో విషాదం.. నీట మునిగి యువకుడి మృతి
14-09-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలోని వైజాక్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటిలో మునిగి హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని హైదరాబాద్‌ కాప్రాకు చెందిన జి.శ్రీకాంత్‌గా గుర్తించారు.

మల్కాజిగిరికి చెందిన ఏడుగురు స్నేహితులు సోమవారం వైజాక్ కాలనీకి వచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్ నీటిలో మునిగిపోయాడు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. చివరకు గజ ఈతగాళ్లు శివ తదితరుల సహాయంతో శ్రీకాంత్ మృతదేహాన్ని నీటి నుంచి వెలికితీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్థానిక ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపారు.

శ్రీకాంత్‌తో పాటు వచ్చిన వారిలో ఆర్.వినయ్, కె.సాయిరేవంత్, ఆర్.మహేష్, కె.సాయి హేమంత్, పి.మణికంఠ, ఆర్.వినీత్ ఉన్నారు.



Sthanikam

వైజాక్ కాలనీలో విషాదం.. నీట మునిగి యువకుడి మృతి

Article Image

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలోని వైజాక్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటిలో మునిగి హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని హైదరాబాద్‌ కాప్రాకు చెందిన జి.శ్రీకాంత్‌గా గుర్తించారు.

మల్కాజిగిరికి చెందిన ఏడుగురు స్నేహితులు సోమవారం వైజాక్ కాలనీకి వచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్ నీటిలో మునిగిపోయాడు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. చివరకు గజ ఈతగాళ్లు శివ తదితరుల సహాయంతో శ్రీకాంత్ మృతదేహాన్ని నీటి నుంచి వెలికితీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్థానిక ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపారు.

శ్రీకాంత్‌తో పాటు వచ్చిన వారిలో ఆర్.వినయ్, కె.సాయిరేవంత్, ఆర్.మహేష్, కె.సాయి హేమంత్, పి.మణికంఠ, ఆర్.వినీత్ ఉన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News