నాగల్గిద్ద మండలంలోని ఔదత్పూర్ గ్రామంలో సోమవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి అంగన్వాడీ టీచర్లకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి అవసరమైన సమాచారం, పత్రాలను అందించి సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలందరూ ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఎస్ఆర్కు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఈ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని వై. పండరి పేర్కొన్నారు.
PRINT TIME: September 07, 2026 08:32 PM
ఎస్ఆర్ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి
ఎస్ఆర్ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి
07-09-2026
50 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నాగల్గిద్ద మండలంలోని ఔదత్పూర్ గ్రామంలో సోమవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి అంగన్వాడీ టీచర్లకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి అవసరమైన సమాచారం, పత్రాలను అందించి సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలందరూ ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఎస్ఆర్కు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఈ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని వై. పండరి పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి