గురువారం నాడు సదాశివపేటలోని టీజీ ఎస్పీడీసీఎల్ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా డాకురి అశోక్ గౌడ్ పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది.పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ మాట్లాడుతూ డాకూరి అశోక్ గౌడ్ జీవితంలో పదవిలో మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో వి ఎ ఓ టి నాయకులు సత్తయ్య, నాగరాజు, వంశీ, వీరేష్, శ్రీనివాస్, రమేష్, గైసుద్దీన్, చెన్నాకర్, మురళి, లింగం, మెదక్ శ్రీనివాస్, ఏడి వీరారెడ్డి, ఏ ఈ లు మధుసూదన్, అశోక్, సంతోష్, సిద్దిరాజు, రఘు, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి