మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హులిగర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్తో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్న పటేల్, బస్వరాజ్ పటేల్, మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీవో షరీఫ్, స్థానిక సర్పంచ్ నర్సింలు యాదవ్, సర్పంచులు, నాయకులు సతీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 27, 2026 05:03 PM
హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత
హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత
27-08-2026
18 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హులిగర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్తో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్న పటేల్, బస్వరాజ్ పటేల్, మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీవో షరీఫ్, స్థానిక సర్పంచ్ నర్సింలు యాదవ్, సర్పంచులు, నాయకులు సతీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి