Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:03 PM

హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత

హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత

హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత
27-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హులిగర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్న పటేల్, బస్వరాజ్ పటేల్, మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీవో షరీఫ్, స్థానిక సర్పంచ్ నర్సింలు యాదవ్, సర్పంచులు, నాయకులు సతీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత

Article Image

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హులిగర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్న పటేల్, బస్వరాజ్ పటేల్, మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీవో షరీఫ్, స్థానిక సర్పంచ్ నర్సింలు యాదవ్, సర్పంచులు, నాయకులు సతీష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News