శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో విషాదం
టీచర్స్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
శ్రీశైలంలో ఓ రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం
మృతుల్లో అన్న సుధాకర్, నలుగురు చెల్లెళ్లలో మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి ఉన్నట్లు సమాచారం
14 ఏళ్ల బాలుడు మణి కూడా మృతి
మణి మల్లేశ్వరి కుమారుడిగా సమాచారం
ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణం
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి