Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 10:33 PM

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు
20-08-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం కన్న తండ్రినే కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. అల్లిపూర్‌కు చెందిన తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 నగదు కనిపించకపోవడంతో, ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. తండ్రి తాను డబ్బులు తీసుకోలేదని చెప్పినా తుకారం వినకుండా ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో తండ్రిపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

రూ.500 కోసం కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.500 కోసం కన్న తండ్రినే కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. అల్లిపూర్‌కు చెందిన తుకారం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 నగదు కనిపించకపోవడంతో, ఆ డబ్బును తన తండ్రే తీసుకున్నాడని అనుమానించాడు. తండ్రి తాను డబ్బులు తీసుకోలేదని చెప్పినా తుకారం వినకుండా ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో తండ్రిపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News