Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు సర్పంచుల సంఘం వినతి తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 10:37 PM

జహీరాబాద్ డివిజన్‌లో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) నూతన కమిటీ

జహీరాబాద్ డివిజన్‌లో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) నూతన కమిటీ

జహీరాబాద్ డివిజన్‌లో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) నూతన కమిటీ
20-08-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో జహీరాబాద్ కేంద్రంలో గురువారం తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి నాగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ఎం. రాజేందర్, జనరల్ సెక్రెటరీగా సి.ఎస్. శ్రీనివాస్, ఆందోల్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఎం.ఎస్. రాజు, కోశాధికారిగా కే. శ్రీనివాస్‌ను నియమించారు. నూతన పదాధికారులకు జహీరాబాద్ పట్టణ సీఐ ఆర్. రవి నియామక పత్రాలు అందజేసి అభినందించారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేసి, వారి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని నాయకులు సూచించారు. నూతన పదాధికారులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం కోసం నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sthanikam

జహీరాబాద్ డివిజన్‌లో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) నూతన కమిటీ

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో జహీరాబాద్ కేంద్రంలో గురువారం తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి నాగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ఎం. రాజేందర్, జనరల్ సెక్రెటరీగా సి.ఎస్. శ్రీనివాస్, ఆందోల్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఎం.ఎస్. రాజు, కోశాధికారిగా కే. శ్రీనివాస్‌ను నియమించారు. నూతన పదాధికారులకు జహీరాబాద్ పట్టణ సీఐ ఆర్. రవి నియామక పత్రాలు అందజేసి అభినందించారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేసి, వారి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని నాయకులు సూచించారు. నూతన పదాధికారులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం కోసం నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News