Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు సర్పంచుల సంఘం వినతి తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 11:25 PM

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీకి పరామర్శ

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీకి పరామర్శ

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీకి పరామర్శ
20-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాతృమూర్తి మృతి పట్ల యాదాద్రి జిల్లా నాయకుల సంతాపం

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే-ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాతృమూర్తి బాషారత్ ఉన్నిసాబేగం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా యూనియన్ నాయకులు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో విరహత్ అలీని కలిసి పరామర్శించారు.ఆమె చిత్రపటానికి అశ్రునివాళులర్పించిన నాయకులు, విరహత్ అలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు జీవి శ్రీనివాస్, ఎలిమినేటి ఇంద్రారెడ్డి, టియుడబ్ల్యూజే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు యంబ నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెలిమినేటి జహంగీర్, జిల్లా నాయకుడు కందుకూరీ సోమయ్య, పట్టణ మాజీ కార్యదర్శి జమాలుద్దీన్ తదితరులు ఉన్నారు.

Sthanikam

టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీకి పరామర్శ

Article Image

మాతృమూర్తి మృతి పట్ల యాదాద్రి జిల్లా నాయకుల సంతాపం

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే-ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాతృమూర్తి బాషారత్ ఉన్నిసాబేగం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా యూనియన్ నాయకులు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో విరహత్ అలీని కలిసి పరామర్శించారు.ఆమె చిత్రపటానికి అశ్రునివాళులర్పించిన నాయకులు, విరహత్ అలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు జీవి శ్రీనివాస్, ఎలిమినేటి ఇంద్రారెడ్డి, టియుడబ్ల్యూజే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు యంబ నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెలిమినేటి జహంగీర్, జిల్లా నాయకుడు కందుకూరీ సోమయ్య, పట్టణ మాజీ కార్యదర్శి జమాలుద్దీన్ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News