నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి చెందిన గురుజ నర్సింహా గౌడ్, తీరందాస్ లింగయ్య మృతిచెందడంతో ప్రభుత్వ చీఫ్ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారి కుటుంబాలను పరామర్శించారు. మృతుల భౌతికకాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చిన్నకపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్, పెద్దకపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిరం రత్నరెడ్డి, మెట్టు వెంకటేశం, వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, అన్నెపు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 12, 2026 03:43 PM
మృతుల కుటుంబాలను పరామర్శించిన చీఫ్ విప్ వేముల వీరేశం
మృతుల కుటుంబాలను పరామర్శించిన చీఫ్ విప్ వేముల వీరేశం
12-08-2026
15 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి చెందిన గురుజ నర్సింహా గౌడ్, తీరందాస్ లింగయ్య మృతిచెందడంతో ప్రభుత్వ చీఫ్ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారి కుటుంబాలను పరామర్శించారు. మృతుల భౌతికకాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చిన్నకపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్, పెద్దకపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిరం రత్నరెడ్డి, మెట్టు వెంకటేశం, వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, అన్నెపు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి