నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలోని ప్రధాన చెరువు ఆనకట్ట గురువారం తెల్లవారుజామున తెగి చెరువు లోని నీరు పంట పొలాలను ముంచి వేసింది.ఈ అనుకోని సంఘటనను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హుటాహుటిన కొండాపూర్ చెరువును సందర్శించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నష్టపోయిన వారిని ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. ఇంకోసారి చెరువు కట్ట తెగకుండా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, జిల్లా కలెక్టర్ ను ,అధికారులను ఆదేశించారు. వారి వెంట సిరికొండ ఎస్సై రామకృష్ణ, ఎం ఆర్వో, ఎండివో,అన్ని శాఖల అధికారులు,కొండాపూర్ గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కిషోర్ గౌడ్,ఆకుల జగన్, శేఖర్ గౌడ్, గౌసోద్దీన్, ఫరూక్,నల్ల బుచ్చన్న, ఇసాక్,జీవన్, రాంసింగ్, మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి..
తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి..
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలోని ప్రధాన చెరువు ఆనకట్ట గురువారం తెల్లవారుజామున తెగి చెరువు లోని నీరు పంట పొలాలను ముంచి వేసింది.ఈ అనుకోని సంఘటనను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హుటాహుటిన కొండాపూర్ చెరువును సందర్శించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నష్టపోయిన వారిని ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. ఇంకోసారి చెరువు కట్ట తెగకుండా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, జిల్లా కలెక్టర్ ను ,అధికారులను ఆదేశించారు. వారి వెంట సిరికొండ ఎస్సై రామకృష్ణ, ఎం ఆర్వో, ఎండివో,అన్ని శాఖల అధికారులు,కొండాపూర్ గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కిషోర్ గౌడ్,ఆకుల జగన్, శేఖర్ గౌడ్, గౌసోద్దీన్, ఫరూక్,నల్ల బుచ్చన్న, ఇసాక్,జీవన్, రాంసింగ్, మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి