Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:38 PM

తల్లికి వందనం అలర్ట్

తల్లికి వందనం అలర్ట్

తల్లికి వందనం అలర్ట్
July 11, 2026 02:57 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు సన్నాహాలు వేగవంతం చేసింది. అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15,000

రూ.13,000 తల్లి ఖాతాలో జమ

రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధికి డబ్బులు రావాలంటే తప్పనిసరిగా:

తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి

NPCI (Aadhaar Seeding) పూర్తి అయి ఉండాలి

KYC వివరాలు అప్డేట్ చేసి ఉండాలి.

అర్హుల జాబితా త్వరలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, బ్యాగులు, షూలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

తల్లికి వందనం స్టేటస్ లింక్

https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News