ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు సన్నాహాలు వేగవంతం చేసింది. అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15,000
రూ.13,000 తల్లి ఖాతాలో జమ
రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధికి డబ్బులు రావాలంటే తప్పనిసరిగా:
తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి
NPCI (Aadhaar Seeding) పూర్తి అయి ఉండాలి
KYC వివరాలు అప్డేట్ చేసి ఉండాలి.
అర్హుల జాబితా త్వరలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫామ్లు, పుస్తకాలు, బ్యాగులు, షూలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
తల్లికి వందనం స్టేటస్ లింక్
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి