Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:06 AM

యూరియా బుకింగ్‌పై కొత్త ఆంక్షలు. ఎకరాల వారీగా విడతలు.. రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం.

యూరియా బుకింగ్‌పై కొత్త ఆంక్షలు. ఎకరాల వారీగా విడతలు.. రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం.

యూరియా బుకింగ్‌పై కొత్త ఆంక్షలు. ఎకరాల వారీగా విడతలు.. రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం.
05-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: రైతులకు యూరియా పంపిణీని నియంత్రితంగా, అవసరానికి అనుగుణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. పై అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర యాప్‌లో కొత్త నిబంధనలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది.

కొత్త విధానం ప్రకారం రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులు అవసరమైన యూరియాను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. రెండు నుంచి ఐదు ఎకరాల వరకు సాగు ఉన్న రైతులకు రెండు విడతల్లో, ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగు ఉన్న వారికి 40 శాతం, 30 శాతం, 30 శాతం చొప్పున మూడు విడతల్లో యూరియా బుకింగ్ అవకాశం కల్పించారు.

అంతేకాకుండా, రెండు వరుస యూరియా బుకింగ్‌ల మధ్య తప్పనిసరిగా 20 రోజుల వ్యవధి ఉండేలా నిబంధన విధించారు. కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర యాప్‌లో ఇప్పటికే అమల్లోకి రావడంతో రైతులకు అవగాహన కల్పించి, వాటి ప్రకారమే బుకింగ్‌లు చేపట్టాలని క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


2 ఎకరాల వరకు – ఒకేసారి పూర్తి యూరియా బుకింగ్


2–5 ఎకరాలు – రెండు విడతల్లో బుకింగ్.


5 ఎకరాల పైన – 40:30:30 నిష్పత్తిలో మూడు విడతలు


రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం తప్పనిసరి

Sthanikam

యూరియా బుకింగ్‌పై కొత్త ఆంక్షలు. ఎకరాల వారీగా విడతలు.. రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం.

Article Image

హైదరాబాద్,: రైతులకు యూరియా పంపిణీని నియంత్రితంగా, అవసరానికి అనుగుణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. పై అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర యాప్‌లో కొత్త నిబంధనలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది.

కొత్త విధానం ప్రకారం రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులు అవసరమైన యూరియాను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. రెండు నుంచి ఐదు ఎకరాల వరకు సాగు ఉన్న రైతులకు రెండు విడతల్లో, ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగు ఉన్న వారికి 40 శాతం, 30 శాతం, 30 శాతం చొప్పున మూడు విడతల్లో యూరియా బుకింగ్ అవకాశం కల్పించారు.

అంతేకాకుండా, రెండు వరుస యూరియా బుకింగ్‌ల మధ్య తప్పనిసరిగా 20 రోజుల వ్యవధి ఉండేలా నిబంధన విధించారు. కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర యాప్‌లో ఇప్పటికే అమల్లోకి రావడంతో రైతులకు అవగాహన కల్పించి, వాటి ప్రకారమే బుకింగ్‌లు చేపట్టాలని క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


2 ఎకరాల వరకు – ఒకేసారి పూర్తి యూరియా బుకింగ్


2–5 ఎకరాలు – రెండు విడతల్లో బుకింగ్.


5 ఎకరాల పైన – 40:30:30 నిష్పత్తిలో మూడు విడతలు


రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం తప్పనిసరి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News