Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:18 AM

డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం

డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం

డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం
13-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం

హైదరాబాద్‌: పార్టీ సభ్యత్వ నమోదును పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఎర్రవెల్లిలో పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్‌ నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

మూడ్రోజుల్లో సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర కమిటీ నుంచి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

Sthanikam

డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం

Article Image

నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం

హైదరాబాద్‌: పార్టీ సభ్యత్వ నమోదును పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఎర్రవెల్లిలో పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్‌ నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

మూడ్రోజుల్లో సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర కమిటీ నుంచి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News