PRINT TIME: May 09, 2026 07:24 PM
పుట్టపర్తి లో యుద్దావిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్న సీఎం
పుట్టపర్తి లో యుద్దావిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ చేయనున్న సీఎం
May 09, 2026 05:54 PM
36 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మే 15న పుట్టపర్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీ కంట్రోలింగ్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ అధికారులు ఇప్పటికే పుట్టపర్తిని సందర్శించి స్థల పరిశీలన పూర్తి చేశారు. దాదాపు 25 ఎకరాల్లో బహిరంగ సభ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. డీఆర్డీఓ పరిధిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి