Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమాజ సేవలో నర్సుల త్యాగం మరువలేనిది – బైండ్ల కృష్ణ మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు రొద్దంలో ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 12, 2026 05:22 PM

మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు

మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు

మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు
May 12, 2026 03:15 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి సవితమ్మ ని కలసిన పలువురు కూటమి నా యకులు, కార్యకర్తలు మరియు సందర్శకులు.

వివిధ సమస్యల పై వినతి పత్రాలు అందజేసి వాటిని పరిష్కారించాలని మంత్రి సవిత కి విన్నపించారు.

అనంతరం తమ సమస్యలను క్షుణ్ణంగా పరిశీ లించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చిన మంత్రి సవితమ్మ.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News