PRINT TIME: May 12, 2026 05:22 PM
మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు
మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు
May 12, 2026 03:15 PM
8 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి సవితమ్మ ని కలసిన పలువురు కూటమి నా యకులు, కార్యకర్తలు మరియు సందర్శకులు.
వివిధ సమస్యల పై వినతి పత్రాలు అందజేసి వాటిని పరిష్కారించాలని మంత్రి సవిత కి విన్నపించారు.
అనంతరం తమ సమస్యలను క్షుణ్ణంగా పరిశీ లించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చిన మంత్రి సవితమ్మ.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి