తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి సవితమ్మ ని కలసిన పలువురు కూటమి నా యకులు, కార్యకర్తలు మరియు సందర్శకులు.
వివిధ సమస్యల పై వినతి పత్రాలు అందజేసి వాటిని పరిష్కారించాలని మంత్రి సవిత కి విన్నపించారు.
అనంతరం తమ సమస్యలను క్షుణ్ణంగా పరిశీ లించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చిన మంత్రి సవితమ్మ.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి