Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 07:28 PM

పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం

పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం

పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం
May 16, 2026 04:44 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

​శ్రీ సత్యసాయి ప్యాలియేటివ్ కేర్ అండ్ క్యాన్సర్ సెంటర్‌లో, బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. అలాగే ₹7.4 కోట్ల వ్యయంతో జరుగుతున్న క్యాన్సర్ కేర్ సెంటర్ పనులను పరిశీలించారు.

​ఇకపై డయాలసిస్ కోసం బెంగళూరు, అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేదు. మన పుట్టపర్తిలోనే ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందుతుంది. పేదలకు ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News