PRINT TIME: May 16, 2026 05:51 PM
పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం
పుట్టపర్తి లో ఉచిత డయాలసిస్ సేవలు ప్రారంభం
May 16, 2026 04:44 PM
5 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్యసాయి ప్యాలియేటివ్ కేర్ అండ్ క్యాన్సర్ సెంటర్లో, బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. అలాగే ₹7.4 కోట్ల వ్యయంతో జరుగుతున్న క్యాన్సర్ కేర్ సెంటర్ పనులను పరిశీలించారు.
ఇకపై డయాలసిస్ కోసం బెంగళూరు, అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేదు. మన పుట్టపర్తిలోనే ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందుతుంది. పేదలకు ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి