వేమన శతకంలోని పద్యాలను AI సాయంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన “వేమన విజ్ఞాన యాత్ర” బస్సును జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పరిశీలించి అభినందించారు. యువతలో సామాజిక చైతన్యం పెంపొందించే లక్ష్యంతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.
PRINT TIME: August 11, 2026 10:38 AM
వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్
వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్
12-05-2026
142 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
వేమన శతకంలోని పద్యాలను AI సాయంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన “వేమన విజ్ఞాన యాత్ర” బస్సును జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పరిశీలించి అభినందించారు. యువతలో సామాజిక చైతన్యం పెంపొందించే లక్ష్యంతో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి