PRINT TIME: June 30, 2026 06:23 PM
సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్
సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్
May 12, 2026 08:21 PM
94 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తిలో ఈ నెల 15న జరగనున్న సీఎం N. చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రతా మరియు మౌలిక సదుపాయాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ పరిశీలించారు. అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి