Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 10:49 PM

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు
June 15, 2026 09:10 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి; ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడి పాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. సోమవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, బట్టలు, ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఫ్రీ ప్రైమరీ స్కూలు ప్రారంభించారని ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ఇంగ్లీషు బోధించాలని పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య, తుంగతుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి రఘుపతి, పాఠశాల ఉపాధ్యాయులు చిత్తలూరి కలమ్మ ,పాల్వాయి గురువయ్య, మందడి సూర్యప్రకాష్, చిత్తలూరి శ్రీరాములు ,గుండ గాని సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News