Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు
15-06-2026 333 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి; ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడి పాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. సోమవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, బట్టలు, ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఫ్రీ ప్రైమరీ స్కూలు ప్రారంభించారని ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ఇంగ్లీషు బోధించాలని పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య, తుంగతుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి రఘుపతి, పాఠశాల ఉపాధ్యాయులు చిత్తలూరి కలమ్మ ,పాల్వాయి గురువయ్య, మందడి సూర్యప్రకాష్, చిత్తలూరి శ్రీరాములు ,గుండ గాని సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

Article Image

తుంగతుర్తి; ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేయమని పి ఎసిఎస్ చైర్మన్ గుడి పాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. సోమవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, బట్టలు, ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఫ్రీ ప్రైమరీ స్కూలు ప్రారంభించారని ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ఇంగ్లీషు బోధించాలని పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య, తుంగతుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి రఘుపతి, పాఠశాల ఉపాధ్యాయులు చిత్తలూరి కలమ్మ ,పాల్వాయి గురువయ్య, మందడి సూర్యప్రకాష్, చిత్తలూరి శ్రీరాములు ,గుండ గాని సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News