Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం
15-06-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని దేగులవాడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థి విద్యార్థినులకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్ బస్వాపురం పద్మావతి, ఉపసర్పంచ్ మోహన్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా, గ్రామ ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంటూ, ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

Sthanikam

చదువుల బాటలో తొలి అడుగు.. మంగళహారతులతో స్వాగతం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని దేగులవాడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థి విద్యార్థినులకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్ బస్వాపురం పద్మావతి, ఉపసర్పంచ్ మోహన్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనగా, గ్రామ ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంటూ, ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News