Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:00 PM

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోజయశంకర్ సార్ కు నివాళులు

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోజయశంకర్ సార్ కు నివాళులు

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోజయశంకర్ సార్ కు నివాళులు
06-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి!తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని తుంగతుర్తి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ....నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కులు కమిటీ డైరెక్టర్లు బానోతు శ్రీను, స్వర్గం నరసయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోజయశంకర్ సార్ కు నివాళులు

Article Image

తుంగతుర్తి!తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకుడైన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని తుంగతుర్తి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ....నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కులు కమిటీ డైరెక్టర్లు బానోతు శ్రీను, స్వర్గం నరసయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News